Header Banner

జిందాల్ పరిశ్రమ మరోసారి లేఆఫ్‌.. ముడిసరుకుల ధరలు పెరగడంతో! ఆందోళనలో కార్మికులు!

  Fri Apr 18, 2025 15:17        Others

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం వద్ద ఉన్న జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటెడ్ పరిశ్రమ మరోసారి లేఆఫ్‌కు గురైంది. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు అధికమవుతున్నాయని పేర్కొంటూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ యాజమాన్యం నోటీసులో వెల్లడించింది. పరిశ్రమను అర్ధంతరంగా మూసివేస్తున్న నిర్ణయాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గడిచిన ఏడాది ఇదే సమయంలో కూడా సంస్థ లేఆఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగ భద్రతపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #JindalLayoff #WorkerCrisis #IndustrialShutdown #RawMaterialPrices #JobLoss #JindalIndustry